Thursday, March 28, 2024

డోర్నకల్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. డోర్నకల్ రైల్వే స్టేషన్ సమీపంలోని బైపాస్ రోడ్డులో అర్ధరాత్రి ఓ గూడ్స్ రైలుకు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న వివిధ శాఖల సిబ్బంది బోగీలను పట్టాలపైకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఈ రూటు బైపాస్ రూట్ కావడంతో గూడ్సు పట్టాలు తప్పినా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement