Saturday, April 20, 2024

షాక్ ఇచ్చిన పసిడి.. నేటి ధరలు ఇలా..

పుత్తడి ప్రేమికులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. పసిడి బాటలోనే వెండి ధర కూడా పైకి ఎగబాకింది. హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి.. రూ.48,270కి చేరింది. కిలో వెండి ధర రూ.290 పెరిగి రూ.62,599గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement