Friday, April 19, 2024

Gadwal: సద్దలోనిపల్లెల్లో బండి సంజయ్ నిరసన దీక్ష

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సద్దలోనిపల్లెలలో నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… సాయి గణేష్ ఆత్మహత్యపై విచారణ చేయాలన్నారు. మనం చూడని నిజాం పాలనను టీఆర్ఎస్ పార్టీ చూపిస్తోందన్నారు. హత్యలు, కబ్జాలు ఎక్కడ జరిగినా కారణం టీఆర్ఎస్ నేతలేనన్నారు. పోలీసులు, స్థానిక మంత్రి దాష్టీకాలకు సాయి బలయ్యాడన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement