Wednesday, March 27, 2024

CWCలోకి మరో నలుగురు సభ్యులు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లోకి మరో నలుగురు సభ్యులు చేరారు. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా టి.సుబ్బిరామిరెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యులుగా కుమారి సెల్జా, అభిషేక్ మనుసింఘ్వి, సీడ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అజయ్ కుమార్ లల్లూ లకు అవకాశం కల్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement