Friday, April 19, 2024

Flahs: పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులో పటాకుల ఫ్యాక్టరీలో జరిగిన ఫైర్​ యాక్సిడెంట్​లో నలుగురు చనిపోయారు. కోవిల్​పట్టి సమీపంలోని తురైయూర్​ గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. ముడి పదార్థాల నిర్వహణలో రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement