Saturday, April 20, 2024

అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌.. నలుగురు నిందితుల అరెస్ట్‌..

వీబీఐటీ కాలేజీలో అమ్మాయిల ఫొటో మార్ఫింగ్‌ కేసులో కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డ పోకిరీలు.. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి విజయవాడకు చెందిన ప్రవీణ్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద మరింత సమాచారం లాగేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement