Tuesday, April 23, 2024

ఎంపీ రవిచంద్రను అభినందించిన మాజీ మంత్రి తుమ్మల

ఖమ్మం : రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. హైదరాబాద్ లోని రవిచంద్ర నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో స‌త్క‌రించారు. రాజ్యసభ సభ్యుడిగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తుమ్మల ఆశీస్సులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement