Thursday, April 25, 2024

అతిథి అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ విద్యాశాఖ పరిధిలోని వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులంతా తెలంగాణ గెస్ట్‌ ఫ్యాకల్టి జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పాటయ్యారు. దాదాపు 20 ఏళ్ల నుంచి తాము చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ మేరకు శుక్రవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బైరగోని ప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా దేవందర్‌ యాదవ్‌ నియమితులయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement