Thursday, April 25, 2024

Breaking: తిరుపతిలో ఐదుగురు టెన్త్ విద్యార్థుల అదృశ్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఐదుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. మెహత, మౌనశ్రీ, గుణశ్రీ లతో పాటు మరో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఉదయం 6గంటలకు విద్యార్థులు స్టడీ అవర్స్ కు వెళ్లారు. అయితే విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement