Wednesday, April 24, 2024

ఆన్ లైన్ యాప్ ల ద్వారా వేధిస్తున్న ఐదుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆన్ లైన్ యాప్ ల ద్వారా వేధిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాలోని పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా లోన్ మంజూరు తర్వాత ఎక్కువ వసూళ్లకు పాల్పడుతోంది. కమీషన్ల పేరుతో అమాయకుల పేర్లపై ఈ ముఠా కరెంట్ అకౌంట్లు తెరుస్తోంది. ఇతరుల కరెంట్ అకౌంట్లతో నగదు లావాదేవీలు జరుపుతున్నారు. బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.23.33లక్షల నగదును సీజ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement