Thursday, April 25, 2024

ఎరువుల దుకాణంలో చెలరేగిన మంటలు

కరీంనగర్ : ఎరువుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన సంఘటన కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో చోటుచేసుకుంది. శుక్రవారం అల్గునూరు చౌరస్తాలోని ఎరువుల దుకాణం ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలకు కారణం షార్ట్ సర్క్యూట్ తర కారణమా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement