Tuesday, March 26, 2024

75 పరుగుల వద్ద ఐదో వికెట్ డౌన్.. షకీబ్ (3) ఔట్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు 75 పరుగులకే 5వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు తక్కువ స్కోర్ కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లయ్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement