Friday, March 29, 2024

మెదక్ జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన తనయుడు

మెదక్ జిల్లా పెద్ద‌శంక‌రంపేట మండ‌లం కోల‌ప‌ల్లిలో దారుణం జ‌రిగింది. మ‌ద్యం మ‌త్తులో తండ్రిని కుమారుడు కొట్టి చంపాడు. డ‌బ్బు విష‌యంలో తండ్రితో కుమారుడు గొడ‌వ‌ప‌డ్డాడు. దీంతో ఇరువురి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఈ క్ర‌మంలో తండ్రిని కుమారుడు హ‌త్య చేశాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement