Thursday, April 25, 2024

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతిలోని చిన్నపాండూరు దగ్గర ఆగివున్న లారీని బైక్‌ వేగంగా వచ్చిన ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారికి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement