Saturday, April 20, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోర రోడ్డుప్రమాదంలో ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని హనుమాన్ గఢ్ దగ్గర కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement