Thursday, April 25, 2024

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం… నలుగురు విద్యార్థులు మృతి

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సును ట్రక్కు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు స్కూల్ విద్యార్థులు మృతిచెందగా.. మరో పది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement