జర్నలిస్టుల అక్రిడేషన్ అప్లికేషన్ గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల విభాగం ప్రకటిస్తూ.. జూన్ 10వ తేదీ వరకు అక్రిడేషన్ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని తెలిపింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, న్యూస్ ఏజెన్సీస్ సంస్థల యాజమాన్యాలు.. దరఖాస్తుల గడువును పొడిగించాలని విన్నవించిన నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అక్రిడేషన్ దరఖాస్తులను https://ipr.telangana.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా సమర్పించొచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement