Thursday, April 18, 2024

Breaking: ఆక్సిజ‌న్ ప్లాంటులో పేలుడు… ఐదుగురు మృతి

ఆక్సిజ‌న్ ప్లాంటులో పేలుడు ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో ఐదుగురు మృతిచెంద‌గా, 25మందికి పైగా గాయాలైన ఘ‌ట‌న బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ లోని చిట్ట గ్యాంగ్ లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో స్పాట్ లోనే ఐదుగురు దుర్మ‌ర‌ణం పాల‌వ‌గా 25మందికి పైగా గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement