Thursday, March 28, 2024

Big Breaking: ఎన్నికల కమిషనర్​గా మాజీ ఐఏఎస్​ అధికారి అరుణ్​ గోయల్​ నియామకం..

భారత ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్​ అధికారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవ్వాల సాయంత్రం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నట్టు కేంద్ర ప్రకటించింది. కాగా, మాజీ ఐఏఎస్​ అధికారి అరుణ్​ గోయల్​ని నియమించినట్టు కొద్దిసేపటి క్రితం కేంద్రం ఈ వివరాలు తెలియజేసింది. కాగా, అరుణ్​ గోయల్​ గతంలో వీఆర్​ఎస్​ తీసుకుని రిటైర్​ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement