Wednesday, April 24, 2024

డిసెంబ‌ర్ నుంచి ఇంజ‌నీరింగ్ క్లాసెస్..

ప్ర‌భ‌న్యూస్ : డిసెంబర్‌ 1 నుంచి ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. బైపీసీ విద్యార్థులకు బీఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం కావడంతో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. డిసెంబర్‌ చివరి వరకు బీఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగనుండటంతో వీరికి వచ్చేఏడాది జనవరి 1 నుంచి తరగతులను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement