Friday, April 26, 2024

Breaking | ఉద్యోగులు తొత్తులు కాదు, కేసీఆర్‌కు బంధువులు.. బండి కామెంట్స్‌కి క‌విత కౌంట‌ర్‌

కామారెడ్డి జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద జ‌రిగిన గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య బీజేపీ నేత బండి సంజ‌య్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా బండి చీఫ్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు తొత్తులుగా మారార‌ని, స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ చీఫ్ కామెంట్స్‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత రియాక్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ మిష‌న్ గ‌న్ అయితే.. ఉద్యోగులు బుల్లెట్లు అని, వాళ్లు తొత్తులు కాదు.. కేసీఆర్‌కు బంధువులు అని కౌంట‌ర్ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement