Thursday, March 28, 2024

Eluru : తల్లి, కూతురు దారుణ హత్య..

ఏలూరు జిల్లా కాట్రేనిపాడులో దారుణం చోటుచేసుకుంది. తల్లి, కూతురును గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, పోలీస్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై విచారించారు. సహజీవనం చేసిన వ్యక్తిపై బంధువులు అనుమానాం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు టీమ్‌లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. ఈ కేసులు లోతుగా ఇన్వెస్టిగేషన్‌ చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement