Thursday, March 28, 2024

షిరిడీ సాయిని ద‌ర్శించ‌కున్న ఏక్‌నాథ్ షిండే..

షిరిడీ (ప్రభ న్యూస్): మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఇవ్వాల (బుధ‌వారం) షిరీడీ సాయిబాబాని ద‌ర్శించుకున్నారు. బాబా స‌న్నిధిలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించిన షిండేకు పూజారులు తీర్థ ప్రసాదాలు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా షిండే వెంట మంత్రి రాధాకృష్ణ‌, షిరిడీ శివ‌సేన అధ్య‌క్షుడు క‌మ‌లాక‌ర్‌తో పాటు ప‌లువురు కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement