Tuesday, April 23, 2024

కరీంనగర్ జిల్లాలో ఈటెల Vs టీఆర్ఎస్ నేతలు

కరీంనగర్ జిల్లా వీణవంకలో టీఆర్ఎస్ నేతలు, ఈటెల రాజేందర్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈటెలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేత బాలకిషన్‌రావు ప్రెస్‌మీట్ పెట్టగా.. అడ్డుకునేందుకు ఈటెల వర్గీయులు అక్కడకు వచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ప్రెస్‌మీట్ ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈటెల వర్గీయులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement