Wednesday, April 24, 2024

నల్గొండలో కంపించిన భూమి..

ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఉదయం భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల, సూర్యపేటలో భూమి కంపించింది. ఉదయం 7 :15 నిల నుంచి 8:20 ని మధ్య మూడు సార్లు భూమి కంపించి, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3గా నమోదైంది. సూర్యాపేట, చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాలల్లో భూమి కంపించిది. అలాగే వారం రోజులుగా పులిచింతలలో భూమి కంపింస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, భూ కంపం సంభవించినట్లు ఎన్జీఆర్ఐ నిర్ధారించిది.

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఫస్ట్ గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా

Advertisement

తాజా వార్తలు

Advertisement