Wednesday, April 24, 2024

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌.. ఆగ‌స్ట్ రెండో వారంలో ఎంసెట్‌ ఫలితాలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలు ఈ రోజు(ఆదివారం)తో ముగిసాయి. జూలై 30, 31వ తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 94,476 మంది విద్యార్థుల్లో 80,575 (85.3 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటికే ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్షలు జరిగిన నేపథ్యంలో ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఆగస్టు రెండో వారంలో ఎంసెట్‌ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు విద్యావర్గాలు ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement