Thursday, March 28, 2024

డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ : ప్రధాని మోడీ

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌కు వచ్చానని, బీజేపీ జాయతీ సమావేశాల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పార్టీ మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తామని ట్విట్టర్‌ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీ ట్వీట్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పందించారు. హైదరాబాద్‌ డైనమిక్‌ సిటీ అని ప్రధాని తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. డైనమిక్‌ సిటీ అని తెలుసుకున్న ప్రధానికి ధన్యవాదాలు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement