Friday, March 29, 2024

ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దంపతులకు కరోనా

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. పుష్ప శ్రీవాణి భర్త, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిక్షిత్‌ రాజుకు కూడా కరోనా సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement