Friday, April 19, 2024

SI పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ కీలక సూచనలు

తెలంగాణ : రేపు SI పరీక్ష రాసే అభ్యర్థులకు డీజీపీ అంజనీ కుమార్ కీలక సూచనలు చేశారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్లకు పరీక్ష సమాయాని గంట ముందే చేరుకోవాలని సూచించారు. చివరి నిమిషం దాకా వేయిట్ చేసి పరీక్షని మిస్ చేసుకోవద్దన్నారు. ట్రాఫిక్ ఉన్న రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement