Friday, April 19, 2024

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం… మంత్రి తలసాని

ఐక్యతతోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్ లో మేరు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరు క్రికెట్ లీగ్ ను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా MLA నోముల భగత్ బోలింగ్ చేయగా.. మంత్రి త‌ల‌సాని బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తరచుగా ఇలాంటి పోటీలను నిర్వహించడం వలన క్రీడాసక్తితో పాటు పరిచయాలు పెరుగుతాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement