Wednesday, March 27, 2024

రాజస్థాన్‌ప పై టాస్ గెలిచిన ఢిల్లీ……

ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఇవాళ రాజస్థాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జ‌ట్ల మ‌ధ్య‌లో హై ఓల్టేజీ పోరు జరుగనుంది. విధ్వంసకర వీరులతో నిండిన ఈ రెండు జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇవాళ జ‌రిగె ఈ మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు కీల‌కం. ఈ మ్యాచ్‌ ఢిల్లీ జట్టుకు డు ఆర్‌ డైగా మారింది. రాజస్థాన్‌పై గెలిస్తేనే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. రాజస్థాన్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోనుంది.

కాగా..టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుని బ‌రిలోకి దిగింది…..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement