Thursday, April 25, 2024

గిరిజ‌నుల‌తో మంత్రి అంబ‌టి డ్యాన్స్ … వీడియోతో

మ‌రోసారి డ్యాన్స్ చేశారు మంత్రి అంబ‌టి రాంబాబు. ఏపీలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. శ‌నివ‌రం తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో నిర్వహించిన బోగిమంటల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భోగి మంటలు వేశారు. అనంతరం గిరిజనులతో కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఈ వేడుకల్లో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement