Thursday, April 25, 2024

Breaking: నల్గొండ జిల్లాలో దంపతుల ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు వెంకటేశ్వర్లు, లక్ష్మీ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement