Friday, April 26, 2024

ఇండియాలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…ఎన్నో తెలుసా ?

ఇండియాలో మరోసారి రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,806 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే కరోనా కారణంగా మ‌రో 39,310మంది కొలుకున్నారు. ఇక మరోవైపు 581మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,09,87,880కి చేరింది. అలాగే డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3,01,43,850 కి చేరింది. ఇక యాక్టివ్ కేసులు 4,32,041ఉండగా మొత్తం ఇప్పటివరకు 4,11,989 మంది మృతిచెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement