Friday, March 29, 2024

ఇండియా లో పెరుగుతున్న కరోనా కేసులు @టుడే అప్డేట్

ఇండియా లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదయ్యాయి. అలాగే నిన్న ఒక్క రోజే కొత్త‌గా 38,652 మంది కరోనా నుంచి కొలుకున్నారు. అలాగే మరో 507 మంది కరోనా తో మృతి చెందారు. ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,12,57,720కు చేరింది.

అలాగే 3,04,29,339 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు 4,18,987 మంది కరోనా తో మృతిచెందారు. అలాగే ప్రస్తుతం దేశంలో 4,09,394 యాక్టివ్‌ కేసులున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement