Friday, April 19, 2024

పెరుగుతున్న క‌రోనా.. కొత్త‌గా 19,406 పాజిటివ్ కేసులు

దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 19,406 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 19,928 మంది కోలుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,34,793 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా ఉంద‌ని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement