Wednesday, April 24, 2024

దేశంలో మ‌ళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో మ‌ళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 20,528 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. దేశంలో మొత్తం కేసులు 4,37,50,599కి చేరాయి. ఇందులో 4,30,81,441 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,709 మంది మృతిచెందారు. మరో 1,43,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 49 మంది కరోనాకు బలవగా, 17,790 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement