Friday, March 29, 2024

కాపర్ డ్యామ్ వద్ద పెరుగుతున్న నీటిమట్టం

పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. తొయ్యేరు, ఏ. వీరవరం గ్రామాల మధ్య ఆర్అండ్ బీ చప్టాలపైకి నీటి ప్రవాహం చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.  చినరమణయ్యపేట, దండంగి గ్రామాల మధ్య రహదారిపై సీతపల్లివాగు పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముంపు గ్రామాల గిరిజనులు నాటు పడవలపై మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement