Saturday, April 20, 2024

సామాన్యులపై గ్యాస్ బండ.. మళ్లీ పెరిగిన సిలిండర్ ధర

సామాన్యులకు ఇది పిడుగు లాంటి వార్త. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. అయితే, ఈ సారి 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రమే పెంచాయి చమరు కంపెనీలు. ఈ సిలిండర్‌ ధర రూ. 45 మేర పెరిగింది. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.1736.50కి చేరింది. ఇక, 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. పెరిగిన ధరల పెంపు ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి: టాటా చేతికి ఎయిరిండియా

Advertisement

తాజా వార్తలు

Advertisement