Saturday, April 20, 2024

వ‌ర‌ద ప్ర‌వాహంలో న‌లుగురు గ‌ల్లంతు..వివ‌రాలు తెలుసుకున్న క‌లెక్ట‌ర్..

బంగారుపాళ్యం మండలంలో కలెక్టర్ పర్యటించారు.. నిన్న బలిజపల్లి మొరవలో నలుగురు గల్లంతు అయ్యారు. కాగా నేడు కూడా గల్లంతు అయిన వారి వివరాలను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ హరి నారాయణ.. భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌టించారు. తహసీల్దార్ సుశీల, డిప్యూటీ తహసీల్దార్ శివ వివిధ శాఖల అధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.కాగా గ‌ల్లంత‌యిన వారిలో బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందినవారు లక్ష్మీదేవి 40.కస్తూరమ్మ 40.ఉషారాణి 45.జయంతి 45 ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement