Wednesday, April 24, 2024

నిజామాబాద్ నేత‌ల‌తో సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ క‌విత‌, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పై అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. మౌలిక వ‌స‌తులు మ‌రింత మెరుగుప‌ర్చాల‌ని అధికారులను ఆదేశించారు. న‌ర‌గాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దాల‌ని సూచించారు. ఇప్పటి వరకు పూర్తి అయిన పనులు, పెండింగ్ పనుల పురోగతిపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement