Wednesday, April 24, 2024

ఎమ్మెల్యే తండ్రి మృతిపై సీఎం సంతాపం

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు నల్లబెల్లిలోని ఎమ్మెల్యే పెద్ది నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. పెద్ది రాజిరెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement