Wednesday, April 24, 2024

పోలవరం ప్రాజెక్టు పై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతో సహా పలు ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం నిర్మాణం, వరదలతో పోటెత్తిన పరిణామాలపై చర్చించనున్నారు. దిగువ కాఫర్ డ్యాం పనులకు ముందస్తు వరదల కారణంగా అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. వరదలు తగ్గాక పనులు ముమ్మరం చేయాలని సీఎం జగన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement