Friday, March 29, 2024

నెల్లూరు జిల్లాపై సీఎం జగన్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయంపై ఫోకస్ పెట్టారు. పార్టీ సీనియర్ నేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని హాజరయ్యారు. అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపైనా అధిష్టానం సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ అనంతరం పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ చార్జిని నియమించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement