Wednesday, April 24, 2024

Nalgonda: ఏపీ, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ

నల్గొండ లో ఏపీ, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో ఘర్షణ చోటుచేసుకుంది. రింగ్ వలలు వేయొద్దని తెలంగాణ మత్స్యకారులు తెలిపారు. దీంతో మత్స్యకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రింగ్ వలలు వేయడంతో కొంతకాలంగా వివాదం చోటుచేసుకుంది. నలుగురు ఏపీ మత్స్యకారులను టీఎస్ మత్స్యకారులు చందంపేటకు తీసుకొచ్చారు. ఏపీ పోలీసులు ఏపీ మత్స్యకారులను విడిపించుకుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement