Friday, March 29, 2024

పది ఇంటర్ పరీక్షలపై క్లారిటీ వచ్చింది!!

ఏపీలో పరీక్షలపై ఇంకా చిక్కుముడి వీడలేదు. కాగా విద్యాశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్
సమీక్ష నిర్వహించగా.. మంత్రులు ఆదిమూలపు సురేష్,
తానేటి వనిత ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షలో టెన్త్ , ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ వద్ద జరగలేదని అన్నారు సురేష్.

సుప్రీంకోర్టు నోటీసుల విషయం మా దృష్టికి
రాలేదని…. నోటీసులు వస్తే మా నిర్ణయం మేము చెబుతామని పరీక్షల నిర్వహణకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి సురేష్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement