Thursday, April 18, 2024

Breaking: టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా చేతన్ శర్మ

టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా మరోసారి చేతన్ శర్మ నియామకమయ్యారు. సెలెక్షన్ కమిటీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ప్రకటించింది. టీమిండియా సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ లను నియమించినట్లు బీసీసీఐ తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement