Thursday, April 25, 2024

ఈనెల 19న పల్నాడులో చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే. ఈ వర్షాలకు భారీ వరదలు వచ్చాయి. ఈనెల 19వతేదీన పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈసందర్భంగా వరద బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement