Saturday, April 20, 2024

చంద్రబాబు డేరాబాబా కంటే డేంజర్.. మంత్రి రోజా

డేటా చోరీ చేసిన చంద్రబాబు డేరాబాబా కంటే డేంజర్ అని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ప్రభుత్వ పక్షాన ఉన్నాడన్నారు. కుల, మత, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందన్నారు. డేటా చోరీపై అసెంబ్లీలో రిపోర్టు ఇవ్వగానే టీడీపీ నేతల గుండెలు జారిపోయాయన్నారు. స్టే తెచ్చుకోకుంటే చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement