Saturday, April 20, 2024

పలు ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు..

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి : నిర్వహణ పనులు జరగుతు నేపథ్యంలో ఆదివారం పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈమేరకు ఆ సంస్థ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు.

లింగంపల్లి- హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లికి నడిచే 18 సర్వీసులు, ఫలక్‌నామా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నామాకు నడిచే 14 సర్వీసులను ఒక రోజు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. దీంతో., వివిద కారణాల చూపి దక్షిణ మద్య రైల్వే నగరంలోని ఎంఎంటీఎస్‌ సర్వీసులను తరుచూ రద్దు చేస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement